Take a fresh look at your lifestyle.

శ్రీచైతన్య కాలేజ్ లో ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య

0 74

హైదరాబాద్ : మేడ్చల్ జిల్లా పీర్జాధిగూడ శ్రీచైతన్య జూనియర్ కళాశాలలో ఇంటర్ ప్రథమ సంవత్సర చదువుతున్న నిమ్మల రమాదేవి(17) అనే విద్యార్థిని ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది.

విద్యార్థిని మృతదేహాన్ని ఓ ప్రైవేట్ హాస్పిటల్ కి తరలించిన కళాశాల యాజమాన్యం, విద్యార్థిని కుటుంబ సభ్యులకు విద్యార్థిని రమాదేవి ఎక్కడ ఉందో పూర్తి సమాచారం ఇవ్వని కళాశాల యాజమాన్యం.

చెంచు గూడ గ్రామం, బల్ మూరు మండలం, నగర్ కర్నూల్ జిల్లాకి చెందిన రమాదేవి నగరంలోని పీర్జాధిగూడ లో ఉన్న శ్రీ చైతన్య కళాశాలలో బైపిసి ప్రధమ సంవత్సరం సదువుతుంది.

కళాశాల అవరనకి చేరుకున్న ఏబీవీపీ విద్యార్థి నాయకులు ఆందోళన చేపట్టారు. కళాశాలకు చేరుకున్న మేడిపల్లి పోలీసులు, దర్యాప్తు చేస్తున్నారు

 

Leave A Reply

Your email address will not be published.

Breaking