Take a fresh look at your lifestyle.

ఈ నెల 19న విశా ఖలో భారత్-ఆస్ట్రేలియా రెండో వన్డే

0 171

జోరుగా క్రికేట్ మ్యాచ్ టిక్కెట్ల అమ్మకాలు

భారీగా తరలివచ్చిన అభిమానులు

విశాఖపట్నం, మార్చి 14 : క్రికేట్ అభిమానులు ఎప్పు డెప్పుడా అని ఎదురు చూస్తున్న తరు ణం రానే వచ్చింది.ఈ నెల 19న విశా ఖలో జరగనున్న భారత్-ఆస్ట్రేలియా రెండో వన్డే మ్యాచ్ టికెట్ల విక్రయాలు ప్రారంభకావడంతో భారీగా అభిమా నులు తరలివచ్చాడు.

ఆన్లైన్లో ఈ నెల 10 నుంచే అందుబాటులో ఉంచ గా, ఆఫ్లైన్లో నుంచి విక్రయిస్తున్నా రు. విశాఖ నగరంలోని పీఎంపాలెం క్రికెట్ స్టేడియం-బి మైదానం, జీవీఎంసీ మున్సిపల్ స్టేడియం, రాజీవ్గాంధీ క్రీడా ప్రాంగణం వద్ద టికెట్ల విక్రయాలు జరుగుతున్నాయి.

టికెట్ కౌంటర్ల వద్ద వేకువజాము నుంచే క్రికెట్ అభిమాను లు బారులు తీరారు.టికెట్ల కోసం పలు వురు మహిళలలు చంటి పిల్లలతోనూ విక్రయ కేంద్రాల వద్దకు వచ్చారు. రద్దీ ని నియంత్రించేందుకు పోలీసు బందో బస్తు ఏర్పాటు చేశారు.భారీగా తరలి వచ్చిన అభిమానులతో విక్రయ కేంద్రా ల వద్ద సందడి వాతావరణం నెలకొం ది.దీంతో హాట్ కెకుక్కలా టిక్కెట్ల అక్రమాలు జోరందుకున్నాయి

Leave A Reply

Your email address will not be published.

Breaking