Take a fresh look at your lifestyle.

ఏషియన్ ఛాంపియన్ ట్రోఫీలో భారత్ ఘన విజయం

0 13

ఏషియన్ ఛాంపియన్ ట్రోఫీలో

భారత్ ఘన విజయం

న్యూఢిల్లీ, ఆగష్టు 12 : ఏషియన్ ఛాంపియన్ ట్రోఫీలో భాగంగా మలేసియాతో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో భారత్ ఘన విజయం సాధించింది.

4-3 తేడాతో మలేషియాను ఓడించింది.

తొలుత 1-3 తేడాతో మలేషియా ఆధిక్యంలో ఉండగా.. చివరి రెండు క్వార్టర్స్‌లో భారత్ ఆధిపత్యం చెలాయించి మూడు గోల్స్ సాధించగా, మలేషియా ఒక్క గోల్ కూడా చేయలేకపోయింది. అటు నిన్న సెమీఫైనల్‌లోనూ జపాన్‌పై 5-0 తేడాతో గెలిచిన విషయం తెలిసిందే.
జయహో భారత్..

Leave A Reply

Your email address will not be published.

Breaking