Take a fresh look at your lifestyle.

సీఎస్ సీఎం భార్యకు దైవ ప్రసాదం..

0 50

సీఎం సతీమణి & సి.ఎస్ శాంత కుమారి లను కలిసిన దేవస్థానం చైర్మన్&ఇఓ

జోగులాంబ దేవి వార్షిక బ్రహ్మోత్సవాలు ముగియడంతో సోమవారం దేవస్థానం ప్రసాదంను అందించారు.

దేవాలయం చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి, ఈవో పురందర కుమార్ , ఆలయ ముఖ్య అర్చకులు ఆనంద్ శర్మ హైదరాబాద్ లోని ప్రగతిభవన్ సీఎం కేసీఆర్ సతీమణి శోభమ్మని కలిసి ప్రసాదాలు అందజేశారు.

అదే విధంగా టీ.సి ఎస్ శాంత కుమారిని కలిసి ప్రసాదం అందజేసి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు ఆహ్వానించారు

Leave A Reply

Your email address will not be published.

Breaking