Take a fresh look at your lifestyle.

ఇల్లందు మండలంలో లారీ – కారు ఢీ నలుగురు మృతి

0 100

రోడ్ ప్రమాదం.. ప్రతి రోజు ఎక్కడో ఒక చోట రోజు ఎన్నో జరుగుతున్న ప్రమాదాలు.. ఇంటి నుంచి బయటకు వెళ్లితే క్షేమంగా తిరిగి వస్తారనే గ్యారంటీ లేదు.

ఇగో.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మండలం కోటిలింగాల సమీపంలో లారీ కారు డీ కొన్నాయి.

కారులో ప్రయాణిస్తున్న నలుగురు మృతి చెందారు.

ఇందులో మరోకరి పరిస్థితి విషమంగా ఉంది. పోలీసులు అతనిని చికిత్స నిమిత్తం  ప్రభుత్వ హాస్పటల్ కు తరలించారు. కారులో ప్రయాణిస్తున్న 5 గురు కరీంనగర్ జిల్లా కమలాపురం చెందిన వారుగా గుర్తించారు పోలీసులు.

Leave A Reply

Your email address will not be published.

Breaking