Take a fresh look at your lifestyle.

మెదక్‌లో కారు దగ్ధం ఘటనలో మృతుడు

0 150

మెదక్‌లో కారు దగ్ధం ఘటనలో మృతుడు తెలంగాణా సచివాలయం ఉద్యోగి.

టేక్మాల్ మండలం వెంకటాపూర్ వద్ద కారు దగ్ధం ఘటనలో మృతుడు తెలంగాణా సచివాలయం ఉద్యోగి పాతూరి ధర్మా గా గుర్తించారు.

వెంకటాపూర్ గ్రామానికి చెందిన ధర్మా సచివాలయంలో అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్‌గా విధులు నిర్వహిస్తున్నట్లు అల్లాదుర్గ్ సిఐ జార్జి తెలిపారు.

ప్రమాదవశాత్తు కారు ప్రమాదంలో దగ్ధమైనట్లు అనుమానిస్తున్నప్పటికీ మరో కోణంలోనూ దర్యాఫ్తు చేస్తున్నట్లు సీఐ వెల్లడించారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking