Take a fresh look at your lifestyle.

ఏసీబీ వలలో అవినీతి తిమింగలం

0 22

ఏసీబీ వలలో అవినీతి తిమింగలం
నిర్దేశం, నల్గొండ :
నల్గొండ ప్రభుత్వాస్పత్రి సూపరిండెంట్ లచ్చు నాయక్ ఏసీబీకి చిక్కారు. మెడికల్ డిస్ట్రిబ్యూటర్ రాపోలు వెంకన్న నుంచి రూ 3 లక్షలు లంచం తీసుకుంటుండగా ఏసీబీకి దొరికారు. లచ్చు నాయక్ ఇంట్లో కొనసాగుతున్న ఏసీబీ తనిఖీలు. లచ్చు నాయక్ పై గతంలోనూ అనేక అవినీతి ఆరోపణలు వచ్చాయి.

Leave A Reply

Your email address will not be published.

Breaking