Take a fresh look at your lifestyle.

మైనారిటీల ఓట్ల కోసం కాంగ్రెస్ ఉగ్రవాదులను ప్రోత్సహిస్తోంది

0 13

మైనారిటీల ఓట్ల కోసం కాంగ్రెస్ ఉగ్రవాదులను ప్రోత్సహిస్తోంది

: బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్

హైదరాబాద్, మే 11 : మైనారిటీల ఓట్ల కోసం కాంగ్రెస్ అజ్ఞానంతో వ్యవహరిస్తోందని, ఉగ్రవాదులను ప్రోత్సహిస్తూ హైదరాబాద్‌ను హబ్‌గా మార్చడంలో ఏఐఎంఐఎంకు మద్దతిస్తున్నదని  బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపించారు. కాంగ్రెస్ హయాంలో AIMIM కేవలం హైదరాబాద్ కు పరిమితమైన పార్టీ ఇప్పుడు అది BJP/BRS ఆశీర్వాదంతో జాతీయ పార్టీగా ఎడిగిందని గుర్తు చేసారు ఆయన.  వివిధ రాష్ట్రాల్లో బీజేపీకి వ్యతిరేకంగా ఓటేయాల్సిన మైనారిటీ ఓట్లను చీల్చేందుకు ఉపయోగిస్తున్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking