Take a fresh look at your lifestyle.
Browsing Category

Crime

హమాలీలకు నచ్చిన రైతులకు మాత్రమే kanta. ఐకెపి లో వడ్లు మాయం

పెద్దపెల్లి జిల్లా పాలకుర్తి మండలం ఉండే డా గ్రామంలో ఐకెపి సెంటర్లో పూసిన వరి ధాన్యం మాయం చేస్తున్నారు ఒక్కొకరి కుప్పలు ఒకటి రెండు బస్తాలు దొంగిలి స్తున్నారు ఎవరో తెలియడం లేదు. ఇలా రైతులు చాలామంది నష్టపోతున్నారు. సరైన కళ్లం లేక. వరి…

పట్టణ ప్రాంతాల్లో రెండు సెంట్లు పేద ప్రజలకు ఇళ్ల స్థలాలు పంపిణీ చేయాలి

గ్రామీణ ప్రాంతంలో మరియు పట్టణ ప్రాంతాల్లో రెండు సెంట్లు పేద ప్రజలకు ఇళ్ల స్థలాలు పంపిణీ చేయాలి ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం గిరిజన సమాఖ్య నాయకుల డిమాండ్.*. ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మికసంఘం, గిరిజన సమాఖ్య దళిత హక్కుల పోరాట సమితి, చేతి…

1వ సచివాలయం తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ వీరపాండియన్

 వెల్దుర్తి పట్టణంలోని సచివాలయం తనిఖీ చేశారు అనంతరం రికార్డు ము మెంట్ ను పరిశీలించారు వైయస్సార్ చేయూత పెన్షన్ కానుక జగనన్న విద్య కానుక బియ్యం కార్డు ఏఎన్ఎం ఆశ వర్కర్ లను సమస్యలను అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ…

పెద్దపులి దాడిలో మృతిచెందిన నిర్మల తల్లిదండ్రులను పరామర్శించిన హార్ధిక సహాయం అందించిన

కోమ్రరం భీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ నియోజక వర్గంలో పెంచికల్ పేట్ మండలం కొండపల్లి గ్రామంలో మొన్న పెద్దపులి దాడిలో మృతిచెందిన నిర్మల తల్లిదండ్రులను పరామర్శించి రూ5000లా హార్ధిక సహాయం అందించిన *బీజేపీ సీర్పూర్ నియోజకవర్గ ఇంచార్జ్…

భారత మానవ హక్కుల మండలి నూతన రాష్ట్ర కమిటీ మరియు మండల కమిటీ ఎన్నిక

సత్తుపల్లి నియోజకవర్గ అధ్యక్షులు ఇనపనూరి నవీన్, తెలంగాణ రాష్ట్ర శ్రీనివాస్ అధ్యక్షతన ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి మద్దిశెట్టి సామేలు హాజరై మాట్లాడుతూ ది.18.12.2020 న ఖమ్మం జిల్లా, సత్తుపల్లిలో భారత మానవ హక్కుల మండలి…

ex సర్పంచ్ కోరాడ వెంకట రమణ గారిని మర్యాదపూర్వకంగా కలిసిన కలిశెట్టి అప్పలనాయుడు

శ్రీకాకుళం జిల్లా, రణస్థలం మండలంలోని సంచం గ్రామంలో టిడిపి రాష్ట్ర హెచ్ఆర్డి సభ్యులు కలిశెట్టి అప్పలనాయుడు ex సర్పంచ్ కోరాడ వెంకట రమణ గారిని మర్యాదపూర్వకంగా కలుసుకోవడం జరిగింది అనంతరం రేపు రానున్న స్థానిక సంస్థల ఎన్నికలకు పార్టీని…

రాష్ట్రంలోపట్టణాల్లోప్రజలుపైఆస్తిపన్ను #పెంపువిరమించుకోవాలిటిడ్కోఇళ్ళుపూర్తిచేసి…

రేపల్లే పట్టణ మునిసిపల్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించి అనంతరం కమిషనర్ గారికి వినతిపత్రం అందచేయటం జరిగింది. సిపిఎం రేపల్లే డివిజన్ కార్యదర్శి సిహెచ్.మణిలాల్ మాట్లాడుతూ నవంబర్ 23 తేదీ రాష్ట్రప్రభుత్వం పట్టణంలో ఆస్తిపన్ను సంస్కరణలు పేరుతో…

నన్ను ఎర్రజెండ బిడ్డగానే సాగనంపండి..

నన్ను ఎర్రజెండ బిడ్డగానే సాగనంపండి.......!నోముల నర్సింహయ్య మరణ వాగ్మూలం !వ్యక్తుల మీద కోపంతోనో ఆర్దిక ఇబ్బందుల ఒత్తిడితోనో పార్టీ నిర్మాణపు వొడుదొడుకుల సమస్యలతోనో........అమ్మ లాంటి అరుణ పతాకాన్ని వీడి సాధించేదేమీ లేదు.వ్యక్తిత్వాలను…

చిన్నారిపై పులి దాడి

కోమ్రరం భీం ఆసిఫాబాద్ జిల్లా//పెంచికల్పేట్ మండలం కొండపల్లి గ్రామంలోపత్తి చేనులో పత్తి ఏరుతుండగా నిర్మల అనే చిన్నారిపై పులి దాడి చిన్నారి అక్కడికక్కడే మృతి మిగతా కూలీలు భయంతో పరుగులు భయాందోళనలో కొండపల్లి గ్రామ ప్రజలు.ప్రజానేత్ర…

ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఎర్పాటు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌర సరఫరాల సంస్థ గుంటూరు జిల్లా వారి ఆధ్వర్యంలో ది గుంటూరు జిల్లా కో ఆపరేటివ్ మార్కెటింగ్ సొసైటీ లిమిటెడ్ వారు నకరికల్లు మండలం నందు 5 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు 1.నకరికల్లు, 2.చల్లగుండ్ల, 3.చీమలమర్రి,…
Breaking