Take a fresh look at your lifestyle.
Browsing Category

Sports

2 నుంచి ‘అఖిల భారత ఆర్టీసీ కబడ్డీ టోర్నమెంట్‌’

2 నుంచి 'అఖిల భారత రవాణా సంస్థల కబడ్డీ టోర్నమెంట్‌' ఈ టోర్నమెంట్‌కు టీఎస్‌ఆర్టీసీ ఆతిథ్యం హకీంపేట ట్రాన్స్‌పోర్ట్‌ అకాడమీలో మూడు రోజుల పాటు నిర్వహణ హైదరాబాద్ : 'ఆలిండియా పబ్లిక్‌ బస్‌ ట్రాన్స్‌ పోర్ట్‌ కబడ్డీ టోర్నమెంట్‌-2023'…

క్రీడా రంగంలోనూ సత్తా చాటుదాం : కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

క్రీడా రంగంలోనూ సత్తా చాటుదాం – నెల రోజుల పాటు రాష్ట్రంలో ‘ఖేలో తెలంగాణ.. జీతో తెలంగాణ’ – మెగా స్పోర్ట్స్​ ఫెస్టివల్​లో అందరూ భాగస్వాములు కావాలి – తొలిసారిగా సికింద్రాబాద్​ పార్లమెంట్ పరిధిలో ప్రారంభం  కేంద్ర సాంస్కృతిక, పర్యాటక…

వరల్డ్‌ ఛాంపియన్‌ షిప్‌ ఫార్ములా ఈ రేసు సక్సెస్

వరల్డ్‌ ఛాంపియన్‌ షిప్‌ ఫార్ములా పోటీలకు హైదరాబాద్ వేదికగా మారింది. వరల్డ్‌ ఛాంపియన్‌ షిప్‌ ఫార్ములా ఈ రేసులో భాగంగా సాగరతీరాన నిర్వహించిన రేసును చూడటానికి దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున తరలి వచ్చారు. క్రీఢకారులు.. సినీ హీరోలు ఈ…

శాంతి భద్రతల విషయంలో రాజీపడే ‍ ప్రసక్తే లేదు

శాంతి భద్రతల విషయంలో రాజీపడే ‍ ప్రసక్తే లేదు : కేంద్రహోం మంత్రి అని అమిత్‌ షా హైదరాబాద్‌: హైదబాద్‌లోని వల్లబాయ్‌ పటేల్‌ జాతీయ పోలీస్‌ అకాడమీలో 74 వ బ్యాచ్‌ ఐపీఎస్‌ల అధికారుల పాసింగ్‌ ఔట్‌ పరేడ్‌ కార్యక్రమం శనివారం అట్టహాసంగా…

కాంస్య పతాక విజేత మనోజ్‌కు అభినందనలు

తెలంగాణ క్రీడా ప్రోత్సాహక విధానాలతోనే క్రీడాకారుల రాణింపు షూటింగ్స్‌ బాల్‌ కాంస్య పతాక విజేత మనోజ్‌కు అభినందనలు - శాట్స్‌ ఛైర్మన్‌ డాక్టర్‌ ఆంజనేయ గౌడ్‌ హైదరాబాద్ : తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వం గత 9 సంవత్సరాల నుండి అనుసరిస్తున్న క్రీడా…

హే మేరే ఇండియా.. ఐ లవ్ ఇండియా.. సాంగ్

జై భారత్ మాతాకీ జై..  హే దునియా... అంటూ ఓ విద్యార్థి పాడిన దేశభక్తి  పాట రిపబ్లిక్ దినోత్సవం రోజున సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. చేతులు తిప్పుతూ భావాలను ప్రదర్శిస్తూ పాడిన ఆ సాంగ్ కు అందరూ ఫిదా కావాల్సిందే. త్రివర్ణ పతకం…

ఆస్ట్రేలియా ఓపెన్‌ మిక్స్‌డ్‌ డబుల్స్‌ సెమీ ఫైనల్లో

మెల్‌బోర్న్‌ : ఆస్ట్రేలియా ఓపెన్‌ మిక్స్‌డ్‌ డబుల్స్‌ సెమీ ఫైనల్లో సానియా మీర్జా-రోహన్‌ బోపన్న (భారత్‌) జోడి గెలిచింది. బుధవారం జరిగిన సెమీస్‌ మ్యాచ్‌లో థర్డ్‌ సీడ్‌ ద్వయం నీల్‌ స్కుప్స్కి(గ్రేట్‌ బ్రిటన్‌), డిసిరే(యూఎస్‌ఏ)ను 7-6, 6-7,…

టీమ్‌ఇండియా వర్సెస్ న్యూజిలాండ్‌ క్రికెట్ సమరానికి సై..

హైదరాబాద్ : లంకేయులపై టీ20 సిరీస్‌ని 2-1 తేడాతో, వన్డే సిరీస్‌ని 3-0 తేడాతో కైవసం చేసుకుని మంచి జోష్‌ మీదున్న టీమ్‌ఇండియా.. ఇప్పుడు న్యూజిలాండ్‌తో సమరానికి సై అంటోంది. పాకిస్థాన్‌పై మూడు వన్డేల సిరీస్‌ని 2-1 తేడాతో కైవసం చేసుకుని…

జూనియర్ ఎన్టీఆర్ తో టీం ఇండియా క్రికెటర్లు సందడి

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ తో టీం ఇండియా క్రికెటర్లు సందడి చేశారు. న్యూజిలాండ్ తో జరగనున్న వన్డే మ్యాచ్ కోసం ఆటగాళ్లు హైదరాబాద్ కు చేరుకున్న విషయం తెలిసిందే! ఈ క్రమంలోనే నగరానికి చెందిన నజీర్ ఖాన్ ఇంట్లో ఈ భేటీ జరిగినట్లు…

18 న ఉప్పల్ స్టేడియం లో ఇంటర్నేషనల్ క్రికెట్ మ్యాచ్

హైదరాబాద్ లో ఇంటర్నేషనల్ క్రికెట్ మ్యాచ్... ఔను.. మీరు విన్నది నిజమే.. జనవరి 18వ తేదిన ఉప్పల్ స్టేడియంలో ఇంటర్నేషనల్ క్రికెట్ మ్యాచ్ జరుగనుంది. ఇండియా వర్సెస్ న్యూజీల్యాండ్ ఒన్ డే మ్యాచ్ జరుగుతుందని HCA అధ్యక్షులు అజారుద్దిన్ మీడియాతో…
Breaking