Take a fresh look at your lifestyle.

జర్నలిస్టుల పై కేసులు ఎత్తివేయాలి

0 40

జర్నలిస్టుల పై కేసులు ఎత్తివేయాలి

విజయవాడ : తమవృత్తి ధర్మంలోభాగంగా సమాచారాన్ని సేకరించిన జర్నలిస్టుల మీద ఎస్సీ,ఎస్టీ కేసులు పెట్టడం అన్యాయమని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి విమర్శించారు. కదిరిలో జర్నలిస్టులపై ఎస్సీ,
ఎస్టీ కేసులు మోపటాన్ని ఏపీ బీజేపీ ఖండిస్తుంది. జర్నలిస్టులపై అక్రమంగా పెట్టిన కేసులు వెంటనే ఎత్తివేయాలని ఏపీ డీజీపీని డిమాండ్ చేస్తున్నామని అయన అన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking