Take a fresh look at your lifestyle.

ఎంపీ అవినాష్ రెడ్డి అనుచర్లపై కేసు

0 13

విలేకరులు, కెమెరామెన్ లపై దాడి..

ఎంపీ అవినాష్ రెడ్డి అనుచర్లపై కేసు

హైదరాబాద్, మే 19 : ఎంపీ అవినాష్ రెడ్డి అనుచర్లపై హుమాయిన్ నగర్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. విధులు నిర్వహిస్తున్న మీడియా ప్రతినిధులపై దాడి చేసిన ఎంపీ అవినాష్ రెడ్డి అనుచరులపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేయడంతో పోలీసులు రంగ ప్రవేశం చేశారు.

ఏబీఎన్ ఆంధ్రజ్యోతి రిపోర్టర్ పై దాడి కేసులో దర్యాప్తు ముమ్మరం చేసిన పోలీసులు. Fir No. 174
Under Sec 341 , 324, 447, 379 ,504 506 r/w 34 సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన పోలీసులు.
దాడి చేసిన వ్యక్తులు వచ్చిన కారు నెంబర్ అవినాష్ రెడ్డి తండ్రిదిగా గుర్తింపు.

Leave A Reply

Your email address will not be published.

Breaking