Take a fresh look at your lifestyle.

వికలాంగుల పెన్షన్ మరో వెయ్యి పెంపు :  సీఎం

0 15

వికలాంగుల పెన్షన్ మరో వెయ్యి పెంపు :  సీఎం

మంచిర్యాల, జూన్ 9: మంచిర్యాల సభా వేదికగా దివ్యాంగులకి  సీఎం కేసీఆర్‌ శుభవార్త చెప్పారు. వికలాంగుల పెన్షన్ మరో వెయ్యి పెంచుతున్నట్లు ప్రకటించారు ఆయన. వచ్చే నెల నుంచి రూ.4116 ఇస్తామని ఆయన పేర్కొన్నారు. ధరణితో రైతుకే అధికారం ఇచ్చాం.. ధరణితో పల్లెలు ప్రశాంతంగా ఉంటున్నాయన్నారు కేసీఆర్. కాంగ్రెస్‌ పార్టీ ధరణి తీసేస్తే మళ్లీ పాత పద్ధతి వస్తుందన్నారు ఆయన. ధరణి తీసేస్తే రైతు బంధు ఎలా వస్తుందని ప్రశ్నించారు ఆయన. సింగరేణిని కాంగ్రెస్‌ సగం ముంచితే.. బీజేపీ పూర్తిగా ముంచాలని చూస్తోందని విమర్శించారు. సింగరేణిని ప్రైవేట్‌కు కట్టబెట్టేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని ఆరోపించారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking