Take a fresh look at your lifestyle.

రోడ్డు ప్రమాదంలో ఉపాధ్యాయుడు మృతి

0 103

రోడ్డు ప్రమాదంలో ఉపాధ్యాయుడు మృతి

అశ్వారావుపేట : రోడ్డు ప్రమాదంలో ఒక ఉపాధ్యాయుడు మృతి చెందాడు. దమ్మపేట మండలం అచ్యుతాపురం స్టేజ్ వద్ద జాతీయ రహదారిపై ఒక కారు అదుపుతప్పి చెట్టును ఢీకొట్టింది. ప్రమాదంలో ఖమ్మం జిల్లా సత్తుపల్లి గ్రామానికి చెందిన ఏవి శ్రీనివాసరావు అనే వ్యక్తి మృతి చెందాడు. మృతుడు దమ్మపేట మండలం యూపి చలమప్పగుడెంలో ఉపాధ్యాయుడిగా విధులు నిర్వహిస్తున్నట్టు గుర్తించారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking