Take a fresh look at your lifestyle.

ఆంధ్రప్రదేశ్ లో సంక్రాంతికి 213  కోట్ల మధ్యం విక్రయాలు

0 142

సంక్రాంతి పండుగ వచ్చిందంటే చాలు ఆంధ్రప్రదేశ్ లో ఎంజాయ్ చేస్తారు ప్రజలు.

విందులతో జల్సాగా ప్యామిలీతో గడుపుతారు.   

పీకల దాక మద్యం సేవించి ఇదే జీవితం అనే విధంగా సామాన్యులు, మధ్య తరగతి ప్రజలు ఉంటారు.

ఇగో.. సంక్రాంతికి ఆంధ్రప్రదేశ్ లో ప్రజలు తాగిన మద్యం అక్షరాల 213  కోట్ల మధ్యం విక్రయాలు కొనసాగాయి.

రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు సంక్రాంతి మంచి కిక్ ఇచ్చింది. పండుగ సందర్భంగా మద్యం తెగ అమ్ముడుపోయింది.

రాష్ట్రవ్యాప్తంగా మూడు రోజుల్లో దాదాపు రూ.213 కోట్ల మద్యం అమ్మకాలు జరిగాయి.

అత్యధికంగా ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో రూ.21 కోట్లకుపైగా మద్యం అమ్మకాలు జరిగాయని అధికారులు అంచనా వేశారు.

రాష్ట్రంలో మొత్తం 2.33 లక్షల కేసుల మద్యం, 83 వేల కేసుల బీర్లు తాగేశారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking