Take a fresh look at your lifestyle.

తెలుగుదేశం పార్టీ రేడియో ప్రొగ్రాం

0 48

తెలుగుదేశం పార్టీ  రేడియో ..

ప్రజల్లోకి వైెసీపీ ప్రభుత్వం పాలనపై ప్రజల్లోకి

అమరావతి : తెలుగుదేశం పార్టీ నూతనంగా ఒక కార్యక్రమం మొదలుపెట్టింది.. మొన్న గన్నవరంలో వైసీపీ చేసిన దమనకాండనీ , తెలుగుదేశం నాయకులు , కార్యకర్తల పై పోలీసుల జులుంని నిరసిస్తూ టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రజానీకాన్ని ఉద్దేశిస్తూ ఒక బహిరంగ లేఖను వ్రాసారు.ఈ లేఖను , రాష్ట్ర ప్రజానీకానికి అధినేత సందేశాన్ని ప్రజలకి మరింత చేరువ చేయడానికి రేడియో పేరుతో కార్యక్రమాన్ని ప్రారంభించారు..

ఇక మీద అధినాయకుడు మరియు ముఖ్య నాయకుల సందేశాలను వాయిస్ ఓవర్ రూపంలో సోషల్ మీడియాలో మరింత చేరువ చేయాలని నిర్ణయించింది టీడీపీ. ఇదే కార్యక్రమాన్ని యువగలం పాదయాత్రలో సైతం అమలు చేయుటకు ఆలోచన జరుగుతుంది.

Leave A Reply

Your email address will not be published.

Breaking