మళ్ళీ అవే గిల్లి కజ్జాలా?!
ఢిల్లీ వేదిక కాంగ్రెస్ పార్టీ నేతలు మళ్ళీ గిల్లికజ్జాలకు దిగారు. తమలోని అనైక్యత ను మరోసారి చాటుకున్నారు. హుజురాబాద్ ఉప ఎన్నిక ఫలితం పై డిల్లీ వేదికగా నిర్వహించిన సమీక్షా సమావేశంలో రాష్ర్ట కాంగ్రెస్ అగ్ర నేతలు పరస్పర ఆరోపణల కే ప్రాధాన్యత…