Take a fresh look at your lifestyle.

ఎమ్మెల్యే రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు

0 205

ఖమ్మం లో జరిగే బహిరంగ సభ ఖర్చంతా..

: భాజపా ఎమ్మెల్యే రఘునందన్ రావు సంచలన

భారత రాష్ట్ర సమితి ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు తోట చంద్రశేఖర్ కు హాఫిజ్ పేటలోని సర్వే నెంబర్ 78 లో వున్న 40 ఎకరాల విలువైన ప్రభుత్వ భూమిని అమ్ముకోవడానికి సర్కార్ అనుమతి మంజూరు చేసిందని దుబ్బాక్ ఎమ్మెల్యే రఘునందన్ రావు. ఈ భూమి విలువ 400 కోట్ల రూపాయలని చెప్పారు ఆయన.

ఇదే సర్వే నెంబర్ లో ఎంబిఎస్ జువెలర్స్ సుఖేష్ కు చెందిన 8 ఎకరాల భూమిని విక్రయించేందుకు అనుమతి ఇచ్చిన రాష్ట్ర హైకోర్టు. ఈ తీర్పుపై సుప్రీం లో రంగారెడ్డి జిల్లా కలెక్టర్ ఎస్ఎల్పి దాఖలు చేశారని ఆరోపించిన రఘు నందన్

తోట చంద్ర శేఖర్ కు చెందిన ఆదిత్య సంస్థ 40 ఎకరాల భూమిని అమ్ముకునేందుకు హైకోర్టు అనుమతి ఇస్తే రంగారెడ్డి కలెక్టర్ సుప్రీం కు ఎందుకు వెళ్లలేదని ఎమ్మెల్యే నిలదీశారు.

రేపు ఖమ్మం లో జరిగే బహిరంగ సభ ఖర్చంతా తోట చంద్ర శేఖర్ పెడుతున్నాడని ఆయన ఆరోపించారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking