Take a fresh look at your lifestyle.

పేపర్‌ లీకేజీపై 48 గంటల్లో నివేదికివ్వండి

0 173

పేపర్‌ లీకేజీపై 48 గంటల్లో నివేదికివ్వండి

: గవర్నర్ తమిళిసై

తెలంగాణ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన టీఎస్‌పీఎస్సీ ప్రశ్నాపత్రాల లీకేజీపై గవర్నర్‌ తమిళిసై స్పందించారు. ఈ వ్యవహారాన్ని తీవ్రంగా పరిగణించిన ఆమె.. సమగ్ర దర్యాప్తు జరిపి 48 గంటల్లోగా నివేదిక ఇవ్వాలని టీఎస్‌పీఎస్సీకి ఆదేశాలు జారీ చేశారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఎలాంటి చర్యలు తీసుకుంటారో తెలపాల్సిందిగా కోరారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking