Take a fresh look at your lifestyle.

కోటగిరిలో రాస్తారోకో ధర్నా

0 289

ప్రజాసంఘాల ఆందోళన

ఉపాధ్యాయుడు మల్లికార్జున్ ను దూషించి, దాడికి పాల్పడిన వారిని అరెస్టు చేయాలని ప్రజాసంఘాల పోరాట సమితి ఆధ్వర్యంలోఆందోళన చేస్తున్న ప్రజా సంఘాలు.

ఉద్యమంలో భాగంగా కోటగిరి మండల కేంద్రంలో రాస్తారోకో – ధర్నా కార్యక్రమం నిర్వహించారు.

ఈఆందోళన కార్యక్రమంలో ఉపాధ్యాయ సంఘాలు, విద్యార్థి సంఘాలు, దళిత సంఘాలు పాల్గొన్నాయి.

పోలీస్ బాస్ ను కలిసి…

నిజామాబాద్ జిల్లా కమిషనర్ ఆఫ్ పోలీస్ నాగరాజ్ ను ప్రజా సంఘాల నాయకులు కలిసి వినతి పత్రం ఇచ్చాం. నిందితులను అరెస్టు చేస్తామని కమీషనర్ హామి ఇచ్చారు. ఎమ్మెల్సీ రాజేశ్వరరావు, జన విజ్ఞాన వేదిక పక్షాన టీవీ రావు  డాక్టర్ పి రామ్ మోహన్ రావు,డాక్టర్ సూరి, గంగాధర్, వెంకట మల్లయ్య తదితరులు సీపి ని కలిసిన వారిలో ఉన్నారు.

 

Leave A Reply

Your email address will not be published.

Breaking