Take a fresh look at your lifestyle.

శరద్ యాదవ్ కు నివాళులు అర్పించిన రాహుల్ గాంధీ

0 150

కేంద్ర మాజీ మంత్రి శరద్ యాదవ్ మృతి బాధాకరం అన్నారు కాంగ్రెస్ నాయకులు రాహుల్ గాంధీ. శరద్ యాదవ్ కు నివాళులు అర్పించారు ఆయన.

7 సార్లు లోక్ సభ సభ్యునిగా, 3 సార్లు రాజ్యసభ సభ్యునిగా,కేంద్ర మంత్రిగా శరద్ యాదవ్ ప్రజలకు విశేష సేవలందించారన్నారు ఆయన.

శరద్ యాదవ్ ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియ జేసారు రాహుల్ గాంధీ.

Leave A Reply

Your email address will not be published.

Breaking