Take a fresh look at your lifestyle.

ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బోల్తా- ఆరుగురికి గాయాలు

0 145

గద్వాల్‌: ఇటిక్యాల మండలం కోదండాపురం దగ్గర రోడ్డు ప్రమాదం జరిగింది.

శనివారం తెల్లవారుజామున ఓ ప్రైవేట్‌ ట్రావెల్స్‌ బస్సు బోల్తాపడింది.

ఈ ప్రమాదంలో ఆరుగురికి గాయాలయ్యాయి.

క్షతగాత్రులను స్థానికులు దగ్గర్లో ఉన్న ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking