Take a fresh look at your lifestyle.

నాటు తుపాకి పేలి ఒకరు మృతి

0 146

వేట కోసం వెళ్లి…

కామారెడ్డి జిల్లా: మాచారెడ్డి మండలం సోమారి పేట గ్రామపంచాయతీ పరిధిలోని మర్రి తండా కు చెందిన ముగ్గురు సిరికొండ మండలం తూమ్ పల్లి అటవీ ప్రాంతంలో నిన్న రాత్రి షికారుకు వెల్లారు

బాణోత్ రావోజీ, బానోత్ రాంరెడ్డి, ఆశిరెడ్డి అనే ముగ్గురు నిన్న రాత్రి జంతువుల వేటకు మర్రి తండా అటవీ ప్రాంతంలోకి వెళ్లిన ముగ్గురు వ్యక్తులు.

జంతువులను వేటాడుతుండగా తపంచా పేలి సర్దాపూర్ తండాకు చెందిన రావోజీ మృతి.

ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్న కామారెడ్డి డీఎస్పీ సోమనాథం, ఫారెస్ట్ అధికారులు.

– కామారెడ్డి నుంచి బీఆర్

Leave A Reply

Your email address will not be published.

Breaking