Take a fresh look at your lifestyle.

వైమానిక దాడిలో మహిళ నక్సలైట్ మృతి

0 173

చత్తీస్ గడ్:- సుక్మా 11వ తేదీన వైమానిక దాడిలో తమ పి ఎల్ జి ఏ సభ్యుల్లో ఒక మహిళ కామ్రేడ్ మరణించినట్లు సౌత్ జోనల్ బ్యూరో ఆఫ్ సుక్మా మావోయిస్టు సమత పేరుతో ప్రెస్ నోట్ విడుదల చేశారు.

మరణించిన మహిళల నక్సలైట్ ఫోటోతో పాటు అడవుల్లో వైమానిక దాడులను ఖండిస్తూ మరికొన్ని ఫోటోలను విడుదల చేశారు.

మడ్కన్ గూడ, మెట్టగూడ , బొట్టేటంగ్, సకిలేర్, మడ్పడులడే, కన్నేమార్క,పొట్టేమంగుం,బొట్టలంక, గ్రామాలపై తెలంగాణ, చత్తీస్ ఘడ్ పోలీసుల సమన్వయంతో డ్రోన్లు మరియు హెలికాప్టర్ల ద్వారా వైమానిక బాంబు దాడి జరిగిందని

మరియు సరిహద్దు ప్రాంతాల్లోని ఎర్రపాడు గ్రామంలో బాంబుల దాడులతో భయానిక వాతావరణం నెలకొందని గిరిజన గ్రామాల ప్రజలు పొలాల్లో పనిచేయడానికి భయపడుతున్నారని లేఖలో పేర్కొన్నారు

Leave A Reply

Your email address will not be published.

Breaking