Take a fresh look at your lifestyle.

జగిత్యాల్ లో ఆక్టోపస్ బలగాల మాక్ డ్రిల్

0 152

జగిత్యాల జిల్లా:
మల్యాల మండలం కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామి దేవస్థానంలో బుధవారం 10 మంది టెర్రరిస్టులు చొరబడి భక్తులను హైజాక్ చేశారు.

జిల్లా ఎస్పీ సింధు శర్మ ఆధ్వర్యంలో డీఎస్పీ ప్రకాష్ పర్యవేక్షణలో అక్టోపస్ బలగాలు ఆక్టోపస్ డిఎస్పి శ్రీనివాసరావు, ఆ టీమ్ సభ్యులు.

సుమారు 60 మంది, లోకల్ ఫోర్స్ సుమారు 60 మంది కలిసి మొత్తం 120 మంది కౌంటర్ ఆపరేషన్ లో పాల్గొన్నారు.

కొండగట్టు పుణ్యక్షేత్రంలో సుమారు పదిమంది టెర్రరిస్టులను అంతం చేశారు.

వాళ్ళ ఆధీనంలో ఉన్న భక్తులందరినీ కూడా కాపాడారు.

నోట్ :- ఇదంతా నిజం కాదని, ఆక్టోపస్ బలగాలు మాక్ డ్రిల్ లో భాగమని అని…

మల్యాల ఎస్ఐ చిరంజీవి స్పష్టం చేశారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking