Take a fresh look at your lifestyle.

ఎమ్మెల్సీ కవిత ఫ్లెక్సీలు చించివేత

0 100

నాగర్కర్నూల్ జిల్లాలో

ఎమ్మెల్సీ కవిత ఫ్లెక్సీలు చించివేత

నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో ఎంజెఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సామూహిక వివాహాలకు ఎమ్మెల్సీ కవిత హాజరు అవుతున్న నేపథ్యంలో ఆమెకు స్వాగతం పలుకుతూ జిల్లా కేంద్రంలో పెద్ద ఎత్తున ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. శనివారం అర్ధరాత్రి దాటిన తర్వాత పలు ప్లెక్సీలను గుర్తు తెలియని వ్యక్తులు చించి వేయడం కలకలం రేపింది. ఈ సంఘటనపై అధికార పార్టీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking