Take a fresh look at your lifestyle.

జాబ్ మేళకు హజరయిన మంత్రులు

0 17

జాబ్ మేళకు హజరయిన మంత్రులు

కుత్బుల్లాపూర్, మే 22 :   నిరుద్యోగ యువతకు జాబ్ కల్పించాలని సంకల్పంతో కుత్బుల్లాపూర్ నియోజకవర్గం మున్సిపల్ గ్రౌండ్లో జాబ్ మేళా కార్యక్రమానికి మంత్రి శ్రీనివాస్ గౌడ్,  మంత్రి మల్లారెడ్డి, ఎమ్మెల్యే కెవి వివేకానంద.  ముఖ్య అతిథులుగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసారు. ఈ సందర్భంగా క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా హైదరాబాద్ లో  యువత కు ఉద్యోగా భద్రత కల్పిస్తామని, చిన్న చదువులు చదివిన దానికి ఉపయోపడే సంస్థ లో  అవకాశం కల్పించాలి అని అన్నారు.  బీ అర్ ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర  ముఖ్యమంత్రి  సహకారం తో అన్నింటిలో ముందున్నమన్నరు.

Leave A Reply

Your email address will not be published.

Breaking