Take a fresh look at your lifestyle.

అధికారుల నిర్లక్ష్యం పై మంత్రి సబితా మండిపాటు

0 54

జిహెచ్ఎంసి అధికారుల నిర్లక్ష్యం పై మంత్రి సబితా మండిపాటు
శిలాఫలకం ప్రారంభించకుండానే వెనుదిరిగిన వైనం

హైదరాబాద్ : మహేశ్వరం నియోజకవర్గం సరూర్ నగర్ డివిజన్లో కోటి 86 లక్షలతో పలు అభివృద్ధి కార్యక్రమం లో ద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి పాల్గోన్నారు. ప్రారంభోత్సవానికి సంబంధించిన శిలాఫలకాన్ని దిమ్మెలు ఏర్పాటు చేయకుండా ఒక దగ్గర ఇంటికి శిలాఫలకాన్ని ఏర్పాటు చేస్తే,మరో దగ్గర రెండు స్తంభాలకు వైర్లతో బిగించారు. దీంతో ఆమె అధికారుల నిర్లక్ష్యం తో రెండు కరెంటు స్తంభాలకు ఏర్పాటు చేసిన శిలాఫలకం పై ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిని ఆమె ప్రారంభించకుండానే వెనుదిరిగి వెళ్లారు.మంత్రి వెళ్లగానే జిహెచ్ఎంసి అధికారులు వైర్లతో ఏర్పాటు చేసిన శిలాఫలకాన్ని అక్కడి నుండి తొలగించారు..

Leave A Reply

Your email address will not be published.

Breaking