Take a fresh look at your lifestyle.

మంత్రి రోజా చెప్పులు మోసిన ఉద్యోగి

0 195

మంత్రి రోజా చెప్పులు మోసిన ఉద్యోగి

ఔను.. చెప్పులు చేతితో పట్టుకుని ఆ ఉద్యోగికి మంత్రి రోజా వెంట పరుగులు పెడుతున్నాడు. అందరూ చూస్తుండగానే ఇలా జరుగడం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

బాపట్ల ఫిబ్రవరి 10: పర్యాటకశాఖ మంత్రి రోజా బాపట్ల జిల్లా సూర్యలంక సముద్ర తీరాన్ని సందర్శించారు. సరదాగా సముద్ర జలాల్లోకి దిగారు. అయితే ఆ సమయంలో తన చెప్పుల్ని బయట విడిచిపెట్టారు. పర్యాటకశాఖ హౌస్‌ కీపింగ్‌ ఉద్యోగి ఒకరు ఆ చెప్పులు తడిసిపోకుండా వాటిని చేతితో పట్టుకుని తిరిగారు. మంత్రి ఒడ్డుకు వచ్చిన తర్వాత వాటిని ఆమె కాళ్ల దగ్గర పెట్టారు. అయితే ఉద్యోగి ఇలా చెప్పులు మోయడం, మంత్రి వారించకపోవడం విమర్శలకు దారితీసింది.

Leave A Reply

Your email address will not be published.

Breaking