Take a fresh look at your lifestyle.

రైతులను కలవండి. .చేసింది చెప్పండి : సీఎం కేసీఆర్

0 17

రైతులను కలవండి.. చేసింది చెప్పండి : సీఎం కేసీఆర్

హైదరాబాద్, మే 17 : తెలంగాణ భవన్ లో బుధవారం జరిగిన బీఆర్ఎస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం సీఎం కేసీఆర్ పార్టీ నేతలకు దిశా నిర్దేశనం చేసారు. ఈ కీలక భేటీకి పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, లోక్ సభ, రాజ్యసభ సభ్యులతో పాటు.. రాష్ట్ర కార్యవర్గం, కార్పొరేషన్ల చైర్మన్లు కూడా హాజరయ్యారు. కేసీఆర్ మాట్లాడుతూ పలు కీలక వ్యాఖ్యలు చేశారు.

చేసింది చెప్పుకుంటే చాలు.. పదేళ్లలో ఏం చేశామో జనాలకు చెప్పండి. రైతులను చెరువుల దగ్గర కు పిలిచి మీటింగ్ పెట్టండి. చెరువు గట్ల మీద రైతుల తో కలిసి భోజనం చేయండి. 70 ఏండ్లలో కాంగ్రెస్ చేసింది ఏమి లేదు.. వాళ్ళను ప్రజలు నమ్మరు. ఇప్పటికిప్పుడు ఎన్నికలు వస్తే 105 సీట్లు మనకు వస్తాయని అన్నారు. మంత్రులు ఆయా జిల్లాలలో తెలంగాణ దశాబ్ది ఉత్సవాలను పర్యవేక్షించాలని అన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking