Take a fresh look at your lifestyle.

కవి అవనిశ్రీ కి మద్దూరి నగేష్ బాపు స్మారక పురస్కారం

0 193

మహాకవి మద్దూరి నగేష్ బాపు స్మారక పురస్కారం కవి అవనిశ్రీ కి ప్రధానం

విజయవాడ లోని ఠాగూర్ గ్రంథాలయం లో మద్దూరి నగేష్ బాబు పద్దెనిమిదవ వర్ధంతి సందర్భంగా స్మారక అవార్డును అంద చేశారు.

తంగిరాల సోని వివిధ బహుజన సంఘాల ఆధ్వర్యంలో అవనిశ్రీ రాసిన ధిక్కార ఖడ్గం పుస్తక రచయితకు ఈ పురస్కారం అందజేశారు.

పురస్కారాన్ని అందుకున్న అవనిశ్రీ మాట్లాడుతూ ఈ సమాజంలో పీడిత తాడిత ప్రజలవైపు నిలబడి రాసిన మద్దూరి నగేష్ బాబు లాంటి స్మారక పురస్కారం అందుకోవడం జీవితాంతం ఉత్తేజంగా పనిచేస్తుందని ఇంకా ఈ సమాజానికి మద్దూరి నగేష్ బాబులాంటి కవుల అవసరం ఇప్పుడు వచ్చిందని అన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking