Take a fresh look at your lifestyle.

11న క్రిష్ణా నదీ జలాల వాటా సాధనకై కోదండరాం దీక్ష

0 50

కృష్ణా నది జలాల్లో తెలంగాణా వాటా తేల్చాలని, కృష్ణా పెండింగ్ ప్రాజెక్టులు త్వరగా పూర్తి చేయాలని తెలంగాణ జనసమితి రాష్ట్ర అద్యక్షుడు కోదండరాం 11న  తెలంగాణ జనసమితి కార్యాలయం లో దీక్ష చేస్తారు.

కృష్ణా, గోదావరి నదులపై కేంద్ర ప్రభుత్వం తెచ్చిన గెజిట్ ను ఉపసంహరించుకోవాలని కోరుతూ
కృష్ణా నదీజలాల వాటా సాధనలో రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్య చేసిందని దుయ్యబట్టారు తెలంగాణ జనసమితి నాయకులు.

క్రిష్ణా పరివాహిక ప్రాంతంలో తెలంగాణ జనసమితి యాత్ర నిర్వహించి ఇప్పటికే వివిధ నిరసన కార్యక్రమాలను నిర్వహించడం జరిగింది. ఉద్యమాన్ని తీవ్రం చేయుటలో భాగంగా ఈ దీక్ష చేయడం జరుగుతుంది. కోదండరాం నాయకత్వంలో తెలంగాణ జనసమితి బృందం ఈ నెల 30,31వతేదిలలో ఢిల్లీకి వెళ్లి కేంద్ర మంత్రులను, క్రిష్ణా, గోదావరి బోర్డ్ ను కలుస్తామన్నారు. జరుగుతుంది.

Leave A Reply

Your email address will not be published.

Breaking