Take a fresh look at your lifestyle.

ఢిల్లీ ఈడీ ఆఫీస్ లో కొనసాగుతున్న కవిత విచారణ

0 190

ఈడీ విచారణకు హజరయిన కవిత

న్యూఢిల్లీ, మార్చి  20: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఈడీ సోమవారం నాడు విచారణకు హాజరయ్యారు. ఉదయం ఢిల్లీలోని సీఎం కేసీఆర్ నివాసం నుంచి కవిత తన భర్త అనిల్, అడ్వకేట్లు, పార్టీ నేతలతో కలిసి ఈడీ కార్యాలయానికి చేరుకున్నారు. కారు ఎక్కేముందు, ఈడీ కార్యాలయం దగ్గర కుడా ఆమె బిఆర్ఎస్ నేతలకు, కార్యకర్తలకు అభివాదం చేసారు. తరువాత కవిత ఈడీ కార్యాలయం లోపలికి వెళ్లారు. ఈడీ అధికారులు ఈ కేసులో విచారణ ఎదుర్కొటున్న రామచంద్ర పిళ్లైతో కలసి విచారించినట్లు సమాచారం. ఆదివారం రాత్రి నుంచి ఆమె న్యాయనిపుణులతో చర్చలు జరిపినట్లు సమాచారం. అయితే.. ఈడీ కార్యాలయంలోనికి కవిత వెళ్లేటప్పుడు భర్త దగ్గరుంచి పంపించారు. 

Leave A Reply

Your email address will not be published.

Breaking