జర్నలిస్టుల సమస్యలకు త్వరలో పరిష్కారం
: సీఎం రేవంత్ రెడ్డి
నిర్దేశం, మేడారం :
పదేళ్లు అన్యాయానికి గురైన జర్నలిస్టులకు త్వరలో న్యాయం చేస్తామన్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, అన్నీ జర్నలిస్టు యూనియన్ లతో చర్చించి ప్రెస్ అకాడమీ చైర్మన్ ను నియామిస్తామన్నారు ఆయన. ఇంత కాలం ఓపిక పట్టారు.. కొన్ని రోజులు ఆగండి జర్నలిస్టుల సమస్యలన్నీ పరిష్కారం అవుతాయన్నారు సీఎం. ఈ ప్రభుత్వం మీది .. మీరే కాపాడుకోవాలని రేవంత్ రెడ్డి జర్నలిస్టులను కోరారు.