Take a fresh look at your lifestyle.

నకిలీ విత్తనాలపై ఉక్కు పాదం – ఇద్దరు నిందితుల అరెస్ట్

0 15

నకిలీ విత్తనాలపై ఉక్కు పాదం – ఇద్దరు నిందితుల అరెస్ట్

హైదరాబాద్, జూన్ 1 : ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు నకిలీ విత్తనాలపై ఉక్కుపాదం మోపుతున్నామని రాచకొండ పోలీస్ కమిషనర్ చౌహన్ అన్నారు.  వ్యవసాయ శాఖ అధికారులతో కలిసి స్పెషల్ డ్రైవ్ లు చేపట్టాం. నకిలీ విత్తనాలు విక్రయించి రైతుల ను మోసాలు చేస్తున్న వారిపై కఠిన చర్యలు చేపడుతున్నాం. నకిలీ విత్తనాల పై జిల్లా అగ్రికల్చరల్ అధికారులతో సమావేశాలు నిర్వహించాం. నకిలీ విత్తనాలు.

విక్రస్తుయిస్తున్న మూటను ఎల్బీనగర్ ఎస్వోటీ  పోలీసులు ఆరెస్ట్ చేశారు. రెండు వేల 200 వందల కిలోల కాటన్ సీడ్స్ ను సీజ్ చేసాం. ఆంధ్రప్రదేశ్ కు చెందిన ఇద్దరు నిందితులు రవీంద్ర బాబు, ప్రసన్న కుమార్ ఆరెస్ట్ చేసాం. మొత్తం 70 లక్షల విలువ గల నకిలీ విత్తనాలను స్వాదినం చేసుకున్నాం. నకిలీ విత్తనాలు ఎవ్వరు విక్రయించిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking