Take a fresh look at your lifestyle.

సాత్విక్ మృతిపై విచారణ ప్రారంభం

0 37

శ్రీ చైతన్య కాలేజీపై ఎంక్వైరీ రిపోర్ట్

హైదరాబాద్ : సాత్విక్ మృతిపై విచారణ జరిపింది విద్యాశాఖ. ప్రాథమిక నివేదికను ప్రభుత్వానికి అందజేసినట్లు తెలిపింది ఆ కమిటీ. కాలేజీలో కనీస ప్రమాణాలు లోపించాయని తెలిపిన కమిటీ. కాలేజీలో జూనియర్ విద్యార్థులను వేధింపులు నిజమేనని తెల్చిన కమిటీ.

సాత్విక్ అడ్మిషన్ ఈ కాలేజీలో లేదని గుర్తించింది. మరో కాలేజీలో అడ్మిషన్ తీసుకొని, ఇక్కడ చదువుతున్నాడని తెలిపిన కమిటీ. ర్యాగింగ్ లాంటి వాటిపై ఇంకా విచారణ చేయాల్సి ఉందన్న పేర్కొంది.

 

Leave A Reply

Your email address will not be published.

Breaking