Take a fresh look at your lifestyle.

ఎంపి అవినాష్ రెడ్డి పిటిషన్ పై విచారణ

0 18

ఎంపి అవినాష్ రెడ్డి పిటిషన్ పై విచారణ

తీర్పు ఇవ్వడం కుదరదన్న న్యాయమూర్తి

హైదరాబాద్, ఏప్రిల్ 28 : ఎంపి అవినాష్ రెడ్డి పిటిషన్ పై హై కోర్టులో శుక్రవారం విచారణ జరిగింది. శనివారం నుంచి వేసవి సెలవులు ఉన్నాయి. ఈ రోజు వాదనలు వినిపించినా తీర్పు ఇవ్వడం కుదరదని న్యాయమూర్తి వ్యాఖ్యానించారు. వెకేషన్ బెంచ్ కు మార్చుకుంటారా అని పార్టీలను న్యాయమూర్తి అడిగారు. ప్రధాన న్యాయమూర్తి ఎదుట మెన్షన్ చేసి ఆర్జెన్సీ ఉందని చెప్పండి. ఆయన నిర్ణయం తీసుకుంటారని అన్నారు. ఈరోజు వాదనలు విన్నా ఆర్డర్ ఈ రోజు ఇవ్వలేను. వేసవి సెలవుల తర్వాతే ఆర్డర్ ఇవ్వగలను. బెయిల్ పిటిషన్ పై తీర్పు అన్నిరోజులు రిజర్వ్ లో పెట్టడం బాగుండదని న్యాయమూర్తి వ్యాఖ్యానించారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking