జై భారత్ మాతాకీ జై..
హే దునియా…
అంటూ ఓ విద్యార్థి పాడిన దేశభక్తి పాట రిపబ్లిక్ దినోత్సవం రోజున సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
చేతులు తిప్పుతూ భావాలను ప్రదర్శిస్తూ పాడిన ఆ సాంగ్ కు అందరూ ఫిదా కావాల్సిందే. త్రివర్ణ పతకం కలర్ లో వైట్ కలర్ పంజాబ్ డ్రెస్.. ఆరేంజ్ సున్నీ వేసుకుని చేతులు.. కళ్లు తిప్పుతూ పాటకు అనుకులంగా నృత్యం చేస్తూ పాడిన పాటను సోషల్ మీడియాలో అభినందిస్తున్నారు.
రిపబ్లిక్ దినోత్సవం సందర్భంగా ‘‘హే దునియా…’’ దేశభక్తి వీడియో సాంగ్ ను శుభాకాంక్షలు చెప్పడం విశేషం.
పాట చివరలో..
హే మేరే ఇండియా.. ఐ లవ్ ఇండియా..
అంటూ ఆ సాంగ్ ను ముగిస్తోంది ఆ విద్యార్థిని..
కంగ్రాష్యులేషన్స్ అమ్మ…
నీవు ఫ్యూషర్ ఫేమాస్ సింగర్ అవుతావ్..
– యాటకర్ల మల్లేష్, జర్నలిస్ట్