ధరణి దరఖాస్తుల పరిష్కారానికి
మార్చి 1 నుంచి 9వ తేది వరకు సదస్సులు
నిర్దేశం, హైదరాబాద్ : గత ప్రభుత్వం చేసిన తప్పులను సరిదిద్దడానికి ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి శ్రీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. రాష్ట్రవ్యాప్తంగా రెవెన్యూశాఖ, ధరణికి సంబంధించి గత ప్రభుత్వంలో వచ్చిన 2.45 లక్షల దరఖాస్తులు పెండింగ్ లో ఉన్నాయని, వీటి పరిష్కారానికి మార్చి 1వ తేది నుండి 9వ తేది వరకు ఎమార్వో స్థాయిలో సదస్సులు నిర్వహిస్తున్నట్టు ఆయన తెలిపారు.
Next Post