Take a fresh look at your lifestyle.

క్రికెట్ టోర్నమెంట్ లో కీసర కు ఫస్ట్ ప్రైజ్

0 15

క్రికెట్ టోర్నమెంట్ లో కీసర కు ఫస్ట్ ప్రైజ్

మేడ్చల, జూన్ 11 : మేడ్చల్ జిల్లా కీసర మండలంలో మంత్రి మల్లారెడ్డి నిర్వహించిన క్రికెట్ టోర్నమెంట్ పోటీలలో కీసర మండల క్రీఢకారులు మొదటి బహుమతి తో పాటు 50 వేల రూపాయల నగదు గెలుచుకున్నందుకు సంతోషంగా ఉందన్నారు కెప్టెన్ గంగి శివశంకర్ . తన కుటుంబం ఎలాంటి క్రికెట్ బ్యాక్ గ్రౌండ్ లేకున్నా సొంతంగా కష్టపడి మండల పరిధిలో వివిధ రకాల పథకాలు, నగదు తన ఖాతాలో వేసుకొని ముందుకు సాగుతున్నామని వెల్లడించారు ఆయన. తన చిన్న నాన్న అయినా రాంపల్లి మాజీ సర్పంచ్ గంగి మల్లేష్ తన అన్న కొడుకు అయినా గంగ శివ శంకర్ ను శాలువా కప్పు సన్మానించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ మంత్రి మల్లారెడ్డి చేతుల మీద బహుమతి అందుకోవడం మాకు ఎంతో సంతోషంగా ఉందని, స్టేట్ లేవల్ అందులో మంచి ఆట కనబరిచిన తో నేషనల్ లెవెల్ ఆట ఆడుటకు అవకాశం కల్పించాలని స్టేట్ గవర్నమెంట్ స్పోర్ట్స్ అకాడమీని ఆయన కోరారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking