Take a fresh look at your lifestyle.

సిద్ధిపేటలో ఘోర రోడ్డు ప్రమాదం..

0 49

ఆరుగురి దుర్మరణం

సిద్ధిపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.

జగదేవ్‌పూర్‌ మండలం మునిపడ మల్లన్న ఆలయం వద్ద జరిగిన ప్రమాదంలో ఆరుగురు మృతి చెందారు.

మునిగడప మల్లన్న గుడి మూలమలుపు వద్దనున్న గుంతలో కారు పడిపోయింది.

ఈ ఘటనలో ఐదుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ప్రమాదం జరిగిన సమయంలో కారులో ఆరుగురు వ్యక్తులు ఉన్నారు. ఒకరు గాయపడగా.. ఆసుపత్రికి తరలిస్తున్న సమయంలో మరొకరు మృతి చెందారు.

 

Leave A Reply

Your email address will not be published.

Breaking