Take a fresh look at your lifestyle.

రైలు ఢీ కొని ఫరీద్ అనే వ్యక్తి మృతి

0 145

రంగారెడ్డి: రాజేంద్రనగర్ మొగల్స్ కాలనీ లో విషాదం.

రైలు ఢీ కొని ఫరీద్ అనే వ్యక్తి మృతి. తన మోటర్ సైకిల్ పై రైల్వే బ్రిడ్జ్ క్రాస్ చేస్తుండగా డీ కొట్టిన రైలు.

రైలు చక్రాల కింద నలిగి పోయిన ఫరీద్. రెండు ముక్కలైన తన శరీరం. విషాదం లో మునిగిపోయిన ఫరీద్ కుటుంబ సభ్యులు.

ఫరీద్ కు భార్య. రెండు నెలల కుమారుడు. రైల్వే అధికారుల నిర్లక్ష్యం తో ఫరీద్ మృతి చెందాటంటూ స్థానికుల ఆరోపణ.

వట్టేపల్లి రైల్వే గేటు వద్దకు చేరుకున్న స్థానికులు. గ్యాంగ్ మాన్ పై దాడికి యత్నం. తన నిర్లక్ష్యం తో ఫరీద్ ప్రాణాలు కొల్పోయాడంటూ ఆగ్రహం.

రైల్వే గేటు వద్ద బైఠాయించిన‌ స్థానికులు. గ్యాంగ్ మ్యాన్ డౌన్ డౌన్ అంటూ నినాదాలు. అతని సస్పెండ్ చేయాలంటూ డిమాండ్.

మూడు గంటల పాటు కొనసాగిన నిరసన‌. ఘటన స్థలానికి చేరుకున్న మైలార్ దేవిపల్లి పోలీసులు.

నిరసన కారులను సముదాయించిన కాప్స్. త్వరగా బ్రిడ్జ్ నిర్మాణాల పనులు పూర్తి చేయాలని డిమాండ్.

స్కూల్ విద్యార్దులు, మహిళలు, వృద్దులు అనేకులు రైల్వే బ్రిడ్జ్ క్రాస్ చేసి రావాలి. వాళ్లు కూడా ఇలాంటి ప్రమాదం జరిగి అవకాశం.

Leave A Reply

Your email address will not be published.

Breaking