Take a fresh look at your lifestyle.

14న కొండగట్టుకు సీఎం కేసీఆర్

0 61

14 న జగిత్యాల జిల్లా మాల్యాల మండలం

కొండగట్టు కు సీఎం

జగిత్యాల జిల్లా : ప్రముఖ పుణ్యక్షేత్రం కొండగట్టు ఆలయ అభివృద్ధిపై సీఎం కేసీఆర్ దృష్టి సారించారు. ఇటీవలే కొండగట్టు ఆలయాభివృద్ధికి రూ.100 కోట్ల కేటాయించిన కేసీఆర్, ఈనెల 14న కొండగట్టులో పర్యటించనున్నారు. మరోవైపు యాదగిరిగుట్టకు ప్లాన్ ఇచ్చిన ప్రముఖ ఆర్కిటెక్ట్ ఆనంద్ సాయి, కొండగట్టు అభివృద్ధికి మాస్టర్ ప్లాన్ రూపొందించనున్నారు.

కేసీఆర్ పర్యటన సందర్భంగా కోడిమ్యాల మండలం నాచుపల్లి జేఎన్టీయూ కళాశాలలో హెలిప్యాడ్ ను పరిశీలించిన జిల్లా ఎస్పీ భాస్కర్. ఆదివారం కొండగట్టు రానున్న ప్రముఖ ఆర్కిటెక్ ఆనంద్ సాయి. అతను కొండగట్టు అభివృద్ధి కి మాస్టర్ ప్లాన్ రూపొందించిననున్నారు.

 

Leave A Reply

Your email address will not be published.

Breaking