Take a fresh look at your lifestyle.

ఈనాడు రామోజీరావుకు సీఐడీ నోటీసులు

0 51

చిట్ ఫండ్ కేసులో విచారణకు రావాలని

ఈనాడు రామోజీరావుకు సీఐడీ నోటీసులు

హైదరాబాద్, మార్చి 28 : ప్రభుత్వం అనుకుంటే ఏదైనా చేయచ్చు.. తప్పు చేయక పోయినా ఏదో నెపంతో వేదించ వచ్చు.. అయితే.. ఇదంతా సామాన్యుల విషయంలో మాత్రమే.. కానీ. ఇప్పుడు పరిస్థితులు మారాయి. ఈనాడు రామోజీరావు అంటే పత్రికా రంగంలో  తిరుగులేని జెంటిల్ మెన్. అయినా.. మారుతున్న కాలంలో అధికారందే పై చెయిగా మారింది. ఆంధ్రప్రదేశ్ లో తమకు వ్యతిరేకంగా వార్త కథనాలు ఇస్తున్నారని ఫీలాయ్యరెమో ప్రభుత్వం ఈనాడు అధినేత రామోజీ రావు ఫ్యామిలీకి సీఐడీ నోటీస్ లు ఇచ్చింది.

#మార్గదర్శి చిట్ ఫండ్ కేసులో చెరుకూరి రామోజీ రావు, చెరుకూరి శైలజకు సీఐడీ నోటీసులు అంద చేసింది. ఈ నెల 29 లేదా 31, ఏప్రిల్ 3 లేదా 6న అందుబాటులో ఉండాలని నోటిసులు పేర్కొంది. మార్గదర్శి చిట్‌ఫండ్స్‌లో అవకతవకలు జరిగాయన్న ఆరోపణలపై విచారించాలని నోటీసుల్లో పేర్కొంది ఏపీ సీఐడీ.

 

Leave A Reply

Your email address will not be published.

Breaking