Take a fresh look at your lifestyle.

తలుపుల మండలం జి.రాజప్ప కి ముఖ్యమంత్రి సహయనిధి రూ. 90 వేలు కదిరి శాసన సభ్యులు డా.పి.వి.సిద్దా రెడ్డి లభ్దిదారునికి అందజేసారు.

0 74

కదిరి శాసన సభ్యులు కార్యలయం నందు తలుపుల మండలం కాసిలోపల్లికి చెందిన జి.రాజప్ప కి ముఖ్యమంత్రి సహయనిధి నుండి విడుదలైన రూ. 90 వేలు కదిరి శాసన సభ్యులు డా.పి.వి.సిద్దా రెడ్డి చేతులమీద లభ్దిదారునికి అందజేసారు. ఈ కార్యక్రమములో సర్పంచ్ పెద్దినాయుడు, పి.కె నాయుడు, సర్పంచ్ షెక్షావలి, గిరేంద్ర, అల్లాబకాష్, రాజు, రసూల్ తదితరులు పాల్గోన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking