Take a fresh look at your lifestyle.
Browsing Category

Political

వైయస్ షర్మిలమ్మ జన్మదిన వేడుకలు

ఓదార్పు యాత్ర చేస్తున్న జగనన్నని అక్రమంగా అరెస్ట్ చేయిస్తే అన్నకు తోడుగా నేనున్నా అని మరో ప్రజాప్రస్థానం ద్వారా సుదీర్ఘ పాదయాత్ర చేసి చరిత్ర పుటలకెక్కి ఆంధ్రప్రజల గుండెల్లో సుస్థిర స్థానం ఏర్పరుచుకున్న రాజన్న ముద్దుబిడ్డ, ముఖ్యమంత్రి…

టిడిపి నాయకులను అడ్డుకున్న పోలీసులు

రైతులకు మద్దతుగా చలో అమరావతి కార్యక్రమానికి వెళ్లకుండా విసన్నపేట లో టిడిపి రాష్ట్ర నాయకులు ఎన్ వెంకటేశ్వరరావు మండల పార్టీ అధ్యక్షులు ఎన్ శ్రీనివాస రావు లను బుధవారం రాత్రి నోటీసులు అందజేసిన పోలీసులు చలో అమరావతి కార్యక్రమానికి అనుమతులు…

MLC గా విజయం సాధించిన కవితక్క కు శుభాకాంక్షలు తెలియజేసిన  ఎమ్మెల్యే రేగా కాంతారావు

హైదరాబాద్ లో ఇటీవల MLC గా విజయం సాధించిన కవితక్క ను కలిసి శుభాకాంక్షలు తెలియజేసిన  తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్& పినపాక శాసనసభ్యులు శ్రీ రేగా కాంతారావు..ప్రజా నేత్ర రిపోర్టర్ జోసఫ్ కుమార్

ఫిబ్రవరిలో స్థానిక ఎన్నికలు సాధ్యం కాదు.. హైకోర్టులో అడిషనల్‌ అఫిడవిట్‌ దాఖలు చేసిన ఏపీ ప్రభుత్వం

అమరావతి: స్థానిక ఎన్నికలపై హైకోర్టు మంగళవారం విచారణ జరిపింది. ప్రజలకు కరోనా వ్యాక్సిన్‌ వేయాల్సి ఉన్నందున స్థానిక ఎన్నికలు నిర్వహించలేమని అడిషనల్‌ అఫిడవిట్‌లో ఏపీ ప్రభుత్వం పేర్కొంది. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో స్థానిక సంస్థల ఎన్నికలు…

‘జూమ్ లో చంద్రబాబు..ట్విట్టర్లో లోకేష్’ మంత్రి కొడాలి నాని

కృష్ణా జిల్లా: అన్నివర్గాల వారికి సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిన ఘనత ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌దేనని పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని అన్నారు. మంగళవారం ఆయన తిరువూరు వైసీపీ కార్యాలయంలో ఎమ్మెల్యే కొక్కిలిగడ్డ రక్షణనిధి తో కలిసి మీడియాతో…

”వై యస్ ఆర్ జగనన్న శాశ్వత భూహక్కు మరియు భూ రక్ష పథకం” కార్యక్రమంలో పాల్గొన్న కాశిరెడ్డి…

కర్నూలు జిల్లా వెల్దుర్తి మండలం పుల్లగుమ్మి గ్రామ సచివాలయంలో గ్రామ రెవెన్యూ అధికారి మరియు గ్రామ సర్వేయర్ అధ్యక్షతన జరిగిన ''వై యస్ ఆర్ జగనన్న శాశ్వత భూహక్కు మరియు భూ రక్ష పథకం" కార్యక్రమంలో పాల్గొన్న కాశిరెడ్డి నాగార్జున రెడ్డి…

మహాశివుడు ని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన నాగర్ కర్నూల్ ఎంపీ

అచ్చంపేట మండలం ఉమామేశ్వర దేవాలయాన్ని నాగర్ కర్నూల్ ఎంపీ పోతుగంటి రాములు సందర్శించి మహాశివుడు ని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ సుధాకర్ మరియు నాయకులు నరసింహా గౌడ్ మరియు ఖలీల్ . నాగయ్య నిరంజన్ ,…

హిమాచల్‌ప్రదేశ్‌ గవర్నర్‌ బండారు దత్తాత్రేయకు ప్రమాదం తప్పింది.

హైదరాబాద్‌ నుంచి సూర్యాపేట పర్యటనకు వెళ్తుండగా.. నల్గొండ జిల్లా చౌటుప్పల్‌ మండలం కైతాపురం వద్ద దత్తాత్రేయ ప్రయాణిస్తున్న వాహనం అదుపుతప్పి రహదారి పక్కకు దూసుకెళ్లింది. ప్రమాద సమయంలో కారులో దత్తాత్రేయ, ఆయన వ్యక్తిగత సహాయకుడు, డ్రైవర్‌…

సిక్కోలు విభజన వద్దు సమైఖ్య సిక్కోలు ముద్దు.

‌‌‍శ్రీకాకుశం జిల్లా విభజన వలన ఉపాధి కలిగే పారిశ్రామిక వాడ మరియు విద్యా సంస్థలు కలిగిన నియోజకవర్గం హెచ్చేర్ల మరియు ఇప్పుడిప్పుడే అంతంత మాత్రం అభివృద్ధి దశలో బలపడుతున్న రాజాం నియోజకవర్గం, జిల్లా లో ITDAమరియు అత్యధిక అటవీ ప్రాంతం కలిగిన…

“చదవడం మాకిష్టం”కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎర్రకోట జగన్మోహన్ రెడ్డి

ఎమ్మిగనూరు పట్టణంలో టౌన్ బ్యాంక్ సమీపం నందు ఉన్న గ్రంధాలయ శాఖ లో "చదవడం మాకిష్టం" అనే కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మన ప్రియతమ నాయకులు, రైతు బిడ్డ, నియోజకవర్గ సీనియర్ నాయకుడు "ఎర్రకోట జగన్మోహన్ రెడ్డి" గారు, ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం…
Breaking