Take a fresh look at your lifestyle.
Browsing Category

Gallery

కరోనా దూకుడు తగ్గాకే సెట్స్ పైకి ‘వీరమల్లు’

పవన్ కల్యాణ్ హీరోగా చేస్తున్న 'హరి హర వీరమల్లు' సినిమా ఇప్పటికే 50 శాతం చిత్రీకరణను జరుపుకుంది. 'భీమ్లా నాయక్' షూటింగు పూర్తయిన తరువాత, ఈ ప్రాజెక్టుపై పూర్తి దృష్టి పెట్టాలని పవన్ అనుకున్నాడు. అందుకు తగినట్టుగానే క్రిష్ అన్ని ఏర్పాట్లు…

కన్నులపండువగా హేమావతి శ్రీ సిద్దేశ్వరస్వామి రథోత్సవం

కన్నులపండువగా హేమావతి శ్రీ సిద్దేశ్వరస్వామి రథోత్సవం శివనామస్మరణలతో పోటెత్తిన భక్తజనం ఏపీ39టీవీ న్యూస్ మార్చి16 గుడిబండ:-అమరాపురం: మండలంలోని ప్రసిద్దిగాంచిన హేమావతి శ్రీ యoజేర సిద్దేశ్వరస్వామి బ్రమ్మోత్సవాల్లో భాగంగా అరవరోజైన మంగళవారం…

ఆది జాంబవ ట్రస్ట్ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు

ఆది జాంబవ ట్రస్ట్ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు ఏపీ39టీవీ న్యూస్ మార్చి 15 గుడిబండ:- అమరాపురం మండలంలోని కె.శివరాం గ్రామంలో ఆది జాంబవ ట్రస్ట్ ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు చేసుకుంటూ వస్తున్నారు అందులో భాగంగా హేమావతి యంజెరు…

ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి పై నిరసన

ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి జిల్లా కలెక్టర్ పై చేసిన వ్యాఖ్యలకు నిరసన తెలిపిన గుడిబండ రెవిన్యూ సిబ్బంది ఏపీ39టీవీ న్యూస్ మార్చి 15 గుడిబండ:- జిల్లాలోని ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి…

నిష్పక్ష పాతంగా ప్రశాంత వాతావరణంలో స్థానిక ఎన్నికల నిర్వహణ

శాంతి భధ్రతలకు ఎటువంటి ఆటంకము కలగకుండా పోలీస్ వ్యవస్థ 24x7 ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా చూస్తా తిరుపతి అర్బన్ జిల్లా నూతన యస్.పి. శ్రీ వెంకట అప్పల నాయుడు, ఐ.పి.యస్... ఆదివారం తిరుపతి అర్బన్ జిల్లా నూతన యస్.పి గా శ్రీ వెంకట అప్పల…

సీఎం పర్యటన ఏర్పాట్లు పరిశీలన

AP39TV-అనంతపురం, జనవరి 28 : ఇంటింటికి రేషన్ పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు ఫిబ్రవరి 1 వ తేదీన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అనంతపురం నగరానికి వస్తున్న నేపథ్యంలో ఎమ్మెల్యే అనంత వెంకట రామిరెడ్డి, మునిసిపల్ కమిషనర్ మూర్తి…

AP 39TV లోగోను చిన్న జీయర్ స్వామి చేతుల మీదుగా ఘనంగా జరిగింది

AP 39TV లోగోను చిన్న జీయర్ స్వామి చేతుల మీదుగా ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమoలో CEO బొమ్మక హనుమంత రెడ్డి. సుధీర్ రఘు,శ్రీధర్,ఆనంద్ ,కెమెరామెన్ రఘు, శ్రీకాంత్,కిరణ్ పాల్గొన్నారు

కాఘజనగర్ లో ఉచిత కంటి వైద్య శిబిరం

కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కాఘజనగర్ లో ఉచిత కంటి వైద్య శిబిరం ప్రజా బంధు ఫౌండేషన్ ఆధ్వర్యంలో కాగజ్ నగర్ పట్టణంలోని ప్రజా లైఫ్ కేర్ ఆసుపత్రిలో ఉచిత కంటి వైద్య శిబిరాన్ని నిర్వహించడం జరిగింది. 58 మందిని పరీక్షించగా అందులో 25 మందికి…
Breaking