Take a fresh look at your lifestyle.
Browsing Category

Business

రోజుకు 1000 కోట్ల రూపాయలు సంపాదిస్తున్న అదానీ!

గతేడాది ఏకంగా రూ. 3.67 లక్షల కోట్ల సంపాదన 103 బిలియన్ డాలర్ల సంపదతో అత్యంత సంపన్న భారతీయుడిగా ముకేశ్ అంబానీ ప్రపంచ కుబేరుల జాబితాలో 9, 12వ స్థానాల్లో అంబానీ, అదానీ జాబితా విడుదల చేసిన  ‘ఎం3ఎం’ అదానీ గ్రూప్ అధినేత గౌతమ్…

రూ.99,999కే పవర్ ఫుల్ ఎలక్ట్రిక్ బైక్ ‘రోర్’

ఆవిష్కరించిన ఓబెన్ ఎలక్ట్రిక్ ఆన్ లైన్ లో బుకింగ్ లు ఆరంభం రూ.999 చెల్లించి బుక్ చేసుకోవచ్చు ప్రకటించిన బెంగళూరు స్టార్టప్ వినియోగదారుల ముందుకు సరికొత్త ఎలక్ట్రిక్ బైక్ వచ్చేసింది. బెంగళూరుకు చెందిన స్టార్టప్ కంపెనీ…

పడిపోతున్న పసిడి ధరలు.. వారంలోనే రూ. 2 వేలకుపైగా పతనం

బంగారం నుంచి పెట్టుబడులు ఉపసంహరించుకుంటున్న మదుపర్లు దేశీయంగా, అంతర్జాతీయంగా తగ్గుముఖం పడుతున్న ధరలు వారం రోజుల్లో బంగారంపై రూ. 2100 తగ్గుదల రష్యా-ఉక్రెయిన్ మధ్య యుద్ధం నేపథ్యంలో తొలుత పరుగులు పెట్టిన బంగారం ధర ఇప్పుడు…

అమెరికా ద్రవ్యోల్బణం ప్రభావం… భారీ నష్టాల్లో ముగిసిన మార్కెట్లు

అమెరికాలో ద్రవ్యోల్బణం 40 ఏళ్ల గరిష్ఠానికి చేరుకోవడం ప్రపంచ మార్కెట్లపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తోంది. మన మార్కెట్లు కూడా ఈరోజు కుప్పకూలాయి. దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు భారీ నష్టాలను మూటకట్టుకున్నాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి…

ఇక ఎలక్ట్రానిక్ వస్తువులు కొనడం కష్టమే!

కొత్త సంవత్సరంలో ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ కొనుగోలు చేయాలనుకునే వారు ఆలస్యం చేయకుండా ఇప్పుడే కొనుగోలు చేసుకోవడం మేలు. లేదంటే జేబుకు చిల్లు తప్పదు. ముడి వస్తువుల ధరలు పెరగడం, పెరుగుతున్న రవాణా చార్జీల భారాన్ని మోయడం కష్టం కావడంతో ఎలక్ట్రానిక్…

ఉప్పల్ భూముల వేలానికి భారీ స్పందన… చదరపు గజం రూ.1 లక్ష పైనే!

తెలంగాణలో మరోసారి ప్రభుత్వ భూములు వేలం వేస్తున్నారు. గతంలో కోకాపేట వంటి ప్రాంతాల్లో వేలం వేసి భారీగా ఆదాయాన్ని ఆర్జించిన హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్ మెంట్ అథారిటీ (హెచ్ఎండీఏ) తాజాగా ఉప్పల్ లోని ప్రభుత్వ భూములను వేలానికి తీసుకువచ్చింది.…

దేశంలో వంట నూనెల ధరలు తగ్గాయి…. ఏ నూనె ఎంత తగ్గిందంటే..!

దేశంలో భగ్గుమంటున్న వంటనూనెల ధరలు చర్యలు తీసుకున్న కేంద్రం గత అక్టోబరులో పన్నులు తగ్గింపు తాజాగా స్టాక్ పరిమితుల అమలు వ్యాపారుల వద్ద ఉండే నిల్వలపై ఆంక్షలు గత కొంతకాలంగా దేశంలో వంటనూనెల ధరలు భగ్గుమంటున్నాయి. అక్టోబరులోనే కేంద్రం…

నేడు భార‌త్ బంద్‌

కొన్ని రోజులుగా పెరుగుతూ వ‌చ్చిన పెట్రోలు, డీజిల్ ధ‌ర‌ల వ‌ల్ల కేంద్ర ప్ర‌భుత్వంపై తీవ్ర విమ‌ర్శ‌లు వస్తున్నాయి . ఈ నేప‌థ్యంలో ఈ-వే బిల్లుతో పాటు చ‌మురు ధరల పెరుగుద‌ల‌కు వ్యతిరేకంగా నేడు భారత్ బంద్ నిర్వ‌హిస్తున్నారు. ఢిల్లీలో లీటర్…

కైనటిక్‌ ‌గ్రీన్‌ ‌ప్రతినిధులతో మేకపాటి భేటీ

'నైపుణ్యమే' యువత భవితకు ఆయుధం: పరిశ్రమలు, నైపుణ్యాభివృద్ధి, శిక్షణ శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి  30 నైపుణ్య కళాశాలల ఏర్పాటే ముఖ్యమంత్రి ధ్యేయం, మంత్రిగా నాకు సార్థకత నైపుణ్య, శిక్షణలో ఏపీ బెస్ట్ స్కిల్ కాలేజీల్లో భాగస్వామ్యమైన…

పబ్జీ సహా 118 యాప్ లపై నిషేధం విధించిన కేంద్రం

హానికర మొబైల్ యాప్ లపై కేంద్రం కఠినచర్యలు దేశ సమగ్రతకు భంగం కలిగిస్తున్నాయని వెల్లడి టిక్ టాక్ ను గతంలోనే నిషేధించిన కేంద్రం ఎంతోకాలంగా పబ్జీ గేమ్ ను నిషేధించాలని కోరుకుంటున్న వారి ఆకాంక్షలకు అనుగుణంగా కేంద్రం చర్యలు తీసుకుంది.…
Breaking