Take a fresh look at your lifestyle.

ఇన్సూరెన్స్ డబ్బుల కోసం డ్రైవర్ సజీవ దహనం

0 114

మెదక్ జిల్లా టేక్మాల్ మండలం వెంకటాపురం కారులో సజీవ దహనం కేసులో ట్విస్ట్

ఇన్సూరెన్స్ డబ్బుల కోసం డ్రైవర్ ( మహారాష్ట్ర కు చెందిన దినసరి కూలి )ను హత్య చేసిన సెక్రటేరియట్ ఉద్యోగి ధర్మా. 

ఈనెల 9న కారులో ప్రమాదవశాత్తు ధర్మా చనిపోయినట్లు నాటకం.

ప్రమాద స్థలంలో పెట్రోల్ డబ్బా దొరకడంతో కేసును సవాల్ గా తీసుకున్న పోలీసులు.

ఇన్సూరెన్స్ డబ్బుల కోసం ధర్మా నాటకం… 7.5 కోట్ల ఇన్సూరెన్స్ క్లైమ్ చేసుకున్న ధర్మ.

ధర్మాను అదుపులోకి తీసుకున్న పోలీసులు.

మరికాసేపట్లో మీడియా ముందు ప్రవేశ పెట్టనున్న పోలీసులు.

అప్పులు చే‌సి బెట్టింగ్లు, వ్యసనాలకు అలవాటు పడిన ధర్మా.

ఇన్సూరెన్స్ డబ్బులు వస్తే అప్పులు తీర్చొచ్చని పన్నాగం.

డ్రైవర్ ను సజీవ దహనం చేసిన నిందితుడు ధర్మా

Leave A Reply

Your email address will not be published.

Breaking