Take a fresh look at your lifestyle.

టోల్ గేట్ దగ్గర విఓఏల మెరుపు ధర్నా

0 13

టోల్ గేట్ దగ్గర విఓఏల మెరుపు ధర్నా

నల్గోండ, మే 29 : నల్లగొండ జిల్లా మాడుగులపల్లి టోల్గేట్ వద్ద విఓఏ లు ల మెరుపు ధర్నాకు దిగారు. విఓఏ లతోపాటు ధర్నాలో సిపిఎం మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి పాల్గోన్నారు. ధర్నా నేపధ్యంలో ట్రాఫిక్ కిలోమీటర్ల మేర స్తంభించింది. గత 44 రోజులుగా వాళ్ళ డిమాండ్ల సాధన కోసం విఓఏలు సమ్మె చేస్తున్నారు. హైదరాబాదులోని ఇందిరాపార్కు వద్ద రాష్ట్రస్థాయి సమావేశానికి మిర్యాలగూడ డివిజన్ సంబంధించిన వివోఏ లు వెళ్తున్నారు. పోలీసులు అడ్డుకోవడంతో. టోల్ ప్లాజా దగ్గరే మెరుపు ధర్నాకు దిగారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking